Wednesday, March 27, 2024

ఒంటికి నిప్పంటించుకుని బీటెక్ విద్యార్థి ఆత్మ‌హ‌త్యా య‌త్నం

రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘోరం జరిగింది. బీటెక్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య య‌త్నానికి పాల్ప‌డ్డాడు. వంశీ (23) అనే బీటెక్ స్టూడెంట్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాల‌వ్వ‌డంతో స్థానికులు ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement