Friday, April 19, 2024

Breaking : జ‌నం మ‌ధ్య నుంచే వైఎస్ ఆర్ సీపీ పుట్టింది – వైఎస్ విజ‌య‌మ్మ‌

ఈసారి ప్లీన‌రీని స‌గ‌ర్వంగా చేసుకుంటున్నాం అన్నారు సీఎం జ‌గ‌న్ తల్లి విజ‌య‌లక్ష్మి..గుంటూరులో అట్ట‌హాసంగా వైసీపీపీ ప్లీన‌రీ ప్రారంభ‌మ‌యింది. వైఎస్ నా వాడే కాదు..మీ అంద‌రి వాడ‌ని తెలిపింది. ఇప్ప‌టికీ కోట్ల మంది హృద‌యాల్లో వైఎస్ ఉన్నార‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మంచి చేసింద‌ని చెప్పుకుంటూ..ఈసారి ప్లీన‌రీని స‌గ‌ర్వంగా చేసుకుంటున్నామ‌న్నారు..ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట కోసం జ‌గ‌న్ నిల‌బ‌డ్డార‌న్నారు.వైఎస్ లేర‌నే వార్త‌ల‌తో 700మంది గుండెలు ఆగిపోయాయ‌ని గుర్తు చేసుకున్నారు. జ‌నం మ‌ధ్య నుంచే వైఎస్ ఆర్ సీపీ పుట్టింద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement