Thursday, April 25, 2024

Breaking :బ్రిడ్జి కింద వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న పెళ్ళి బృందం బ‌స్సు- ర‌క్షించిన పోలీసులు

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట ఆర్వోబీ బ్రిడ్జి కింద బ‌స్సు చిక్కుకుంది. వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయింది పెళ్లిబృందం ప్ర‌యాణిస్తోన్న బ‌స్సు. ప్ర‌యాణికుల‌ను పోలీసులు క్షేమంగా బ‌య‌టికి తీసుకువ‌చ్చారు. దాంతో ప్ర‌యాణికులు ఊపిరిపీల్చుకున్నారు. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింద‌ని..పోలీసులు తీసుకున్న చొర‌వ‌ని ప్ర‌శంసించారు ప్ర‌యాణికులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement