Friday, April 19, 2024

Breaking : రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి..

లారీ, కారు ఢీకొని ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న పల్నాడు జిల్లా అద్దంకి నార్కేట్ పల్లి హైవేపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. రొంపిచెర్ల సమీపంలో లారీ – కారు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలుసుకున్నారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement