Friday, April 26, 2024

Breaking : విషాదం… చెరువులో మునిగి తండ్రి… కాపాడబోయి కొడుకు మృతి..

నెల్లూరు జిల్లా ఓజిలి మండలం గ్రద్దగుంటలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగి తండ్రి, కొడుకు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గేదెలను కడుగుతూ తండ్రి చెంగయ్య చెరువలో మునిగిపోయాడు. తండ్రి కోసం చెరువులో దిగిన వెతుకుతూ కొడుకు నాగార్జున మృతి చెందాడు. దీంతో గ్రద్దగుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచివేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement