Tuesday, April 23, 2024

Breaking : తిరుప‌తి శ్రీకృష్ణ‌న‌గ‌ర్ లో ఉద్రిక్త‌త..కుంగిన ఇంటిని కూల్చే ప్ర‌య‌త్నం..

తిరుప‌తి శ్రీకృష్ణ‌న‌గ‌ర్ లో ఉద్రిక్త‌త నెల‌కొంది. భూమిలోకి కుంగిన ఇంటిని కూల్చే ప్ర‌య‌త్నం చేశారు అధికారులు. ప‌రిహారం చెల్లించాకే ఇంటిని కూల్చాల‌ని తెలిపారు ఇంటి య‌జ‌మానులు. దాంతో ఇంటికి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేశారు అధికారులు. ఇల్లు కూల్చేందుకు సిద్ధ‌మ‌య్యారు అధికారులు. చుట్టుప‌క్క‌ల ఇళ్ల‌ను ఖాళీ చేయించారు అధికారులు. ఇంటి య‌జ‌మానికి ప‌రిహారం చెల్లిస్తామ‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. బాధితుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు టిడిపి నేత‌లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement