Thursday, April 18, 2024

BREAKING : తాగొచ్చి వేధిస్తున్నాడని.. భర్తను హత్య చేసిన భార్య..

భార్య త‌న భ‌ర్త‌ను హ‌త్య చేసిన ఘ‌ట‌న శంషాబాద్ మండలంలో చోటుచేసుకుంది. నానాజీపూర్ గ్రామంలో నివాస‌ముంటున్న భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య నిత్యం గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. రోజు మ‌ద్యం సేవించి వేధిస్తున్నాడ‌ని భ‌ర్త రాజును భార్య హ‌త్య‌చేసింది. దీంతో శంషాబాద్ పోలీసులు నిందితురాలని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement