Thursday, March 28, 2024

Breaking : కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం.. విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం..

భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. 12వ యూనిట్‌లో బాయిలర్‌ ట్యూబ్‌ లీక్‌ అవ్వడంతో దాదాపు 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు అప్రమత్తమై అంతరాయానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement