Thursday, April 25, 2024

Breaking : న‌దిలో స్నానానికి వెళ్లి ఇద్ద‌రు మృతి..ఒక‌రు గ‌ల్లంతు..

కృష్ణాజిల్లా : తోట్ల‌వ‌ల్లూరులో విషాదం చోటు చేసుకుంది. న‌దిలో స్నానానికి వెళ్లి ఇద్ద‌రు మృతి చెందారు..ఒక‌రు గ‌ల్లంత‌య్యారు. పుణ్య‌స్నానాలు ఆచ‌రిస్తూ న‌దిలో గ‌ల్లంత‌య్యారు యువ‌కులు. ఇద్ద‌రి మృత‌దేహాలు ల‌భ్యమ‌య్యాయి. మ‌రో యువ‌కుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement