Thursday, March 28, 2024

BREAKING : రేవంత్‌ ఒక్కడి వల్లే పార్టీ నడుస్తోందా? : మరోసారి జగ్గారెడ్డి ఫైర్‌

ఓటమిపై పీసీసీ ఒక్క సమీక్ష పెట్టలేదని, రేవంత్‌ ఒక్కడి వల్లే పార్టీ నడుస్తోందా? అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మహేష్‌ గౌడ్‌ సరిగా పనిచేయడం లేదని, పార్టీకి ఏదైనా నష్టం జరిగితే మహేష్‌ గౌడ్‌దే పూర్తి బాధ్యత అన్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌ చేసేది 100 శాతం తప్పు అన్నారు. జూమ్‌ మీటింగ్‌లు పెట్టడం సరికాదని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రచారం చేయలేదనడం సరికాదని, రేవంత్‌ ఒక్కడి వల్లే పార్టీ నడుస్తోందా అని ప్రశ్నించారు. పీసీసీ పాదయాత్ర చేస్తే అధికారం వస్తుందా? లేదా సొంత ఇమేజ్‌ కోసమేనా పాదయాత్ర? అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement