Wednesday, April 17, 2024

Breaking : కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌ను సంద‌ర్శించిన పంజాబ్ సీఎం

సిద్దిపేట జిల్లాలోని కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌ను పంజాబ్ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ అధికారుల‌తో క‌లిసి సంద‌ర్శించారు. కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ సంప్ ను ప‌రిశీలించారు. అదేవిధంగా సీఎం భ‌గ‌వంత్ మాన్ కు కాలేశ్వరం ప్రాజెక్టు తీరును రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రంజత్ కుమార్ వివరించారు. కొండపోచమ్మ ప్రాజెక్ట్ వద్ద క‌లియ తిరిగి ప్రాజెక్టు నిర్మాణం అద్భుతంగా ఉంద‌ని పంజాబ్ సీఎం కితాబిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement