Wednesday, March 27, 2024

Breaking : రంగనాయకమ్మ దంపతుల విగ్రహాలకు నివాళులర్పించిన మోహ‌న్ బాబు ..

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం వానపాముల గ్రామానికి సినీ నటుడు మంచు మోహన్ బాబు వెళ్లారు.ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందారు. దాంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు మోహ‌న్ బాబు..అనంత‌రం రంగనాయకమ్మ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement