Monday, April 15, 2024

BREAKING : మందమర్రి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య హల్‌చల్‌

మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్‌ ప్లాజా వద్ద బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్‌చల్‌ చేశారు. మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య మందమర్రి టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నాడు. తన వాహనానికి రూట్‌ క్లియర్‌ చేయకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడికి దిగాడు. ఈ దాడికి సంబందించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement