Thursday, April 18, 2024

Breaking : లైగర్ మూవీ వ్యవహారంలో.. ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ

లైగర్ మూవీ పెట్టుబడులపై గతంలో దర్శక..నిర్మాతలు పూరీజగన్నాథ్..ఛార్మీ హాజరయిన సంగతి తెలిసిందే.వీరిద్దరిని ఈడీ విచారించింది.కాగా హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో ఈడీ ముందుకు విచారణకి హాజరయ్యాడు.లైగర్ మూవీ వ్యవహారంలో విజయ్ ఈడీ ముందుుక హాజరుకావడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement