Thursday, April 18, 2024

Breaking : మోదీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు.. ఐఐటీ విద్యార్థి అరెస్ట్‌..

దేశ ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ ఓ విద్యార్థి లేఖ రాయడం సంచలనంగా మారింది. మోదీని చంపేస్తామంటూ ఐఐటీ విద్యార్థి బెదిరింపు లేఖ రాశాడు. పీఎంవోకు అమన్ సక్సేనా అనే వ్యక్తి బెదిరింపు మెయిల్‌ పంపించాడు. దీంతో ప్రధాని భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే విద్యార్థి అమన్‌ను యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ అరెస్ట్‌ చేసి విచారిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement