Saturday, April 20, 2024

Breaking : ‘కేసీఆర్’ టూర్..ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌..

రేపు వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ జిల్లాల్లో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు కేసీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. కేసీఆర్ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌తో అధికారులు హైరానా ప‌డుతున్నారు. వ‌రంగ‌ల్ ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై సీఎం నారాజ్ గా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విజ‌య‌గ‌ర్జ‌ణ స‌భ ఏర్పాట్ల‌ని కేసీఆర్ ప‌రిశీలించ‌నున్నారు. కేసీఆర్ రాక మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement