Wednesday, April 24, 2024

Breaking : అర‌కు మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత అరెస్ట్-బెంగ‌ళూరు త‌ర‌లించిన సీబీఐ అధికారులు

అర‌కు మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌ని అరెస్ట్ చేశారు. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కేసులో గీత అరెస్ట్ అయ్యారు. ఈ మేర‌కు హైద‌రాబాద్ లో కొత్త‌ప‌ల్లి గీత‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గీత‌ని అరెస్ట్ చేసి బెంగ‌ళూరు తీసుకెళ్లారు సీబీఐ అధికారులు. పీఎన్ బీ నుంచి రూ.52కోట్లు లోన్ తీసుకున్నారు గీత‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement