Thursday, April 25, 2024

Breaking : ఫారెస్ట్ అధికారిపై క‌త్తుల‌తో దాడి.. తీవ్ర గాయాలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడు పరిధిలోని ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాస రావుపై గుత్తి కోయలు కత్తులతో దాడికి దిగారు. ఈ ప్ర‌మాదంలో రేంజర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంట‌నే ఆ అధికారిని చండ్రుగొండ ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్ప‌త్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement