Tuesday, April 23, 2024

Breaking : వ‌ర‌ద బాధితుల‌కు ఉచితంగా రేష‌న్..జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు..

వ‌ర‌ద బాధితుల‌కు సీఎం జ‌గ‌న్ ఉచితంగా రేష‌న్ పంపిణీ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యవసరాల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరద బారిన పడిన కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళా దుంపలు ఉచితంగా పంపిణీ చేయాలని జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement