Friday, April 19, 2024

Breaking : ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎనిమిది మందికి తీవ్ర‌ గాయాలు.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం..

నిజమాబాద్ జిల్లా జాతీయ రహదారి 44 జక్రానపల్లి శివార్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ఆటో ఢీకొన్న ఘ‌ట‌న‌లో నిజామాబాద్ బోర్గంకి చెందిన ఎనిమిది మందికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కారాణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఎనిమిది మందిలో ముగ్గురి ప‌రిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement