Thursday, April 18, 2024

Breaking : చైర్ ప‌ర్స‌న్ ఎన్నిక‌ల్లో కౌన్సిల‌ర్ల విధ్వంసం..

కొండ‌ప‌ల్లిలో చైర్ ప‌ర్స‌న్ ఎన్నిక ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఎన్నిక జ‌ర‌గ‌కుండా వైసీపీ కౌన్సిల‌ర్లు విధ్వంసం సృష్టించారు. ఈ నేప‌థ్యంలో కుర్చీలు,బ‌ల్ల‌లు విర‌గ్గొట్టారు వైసీపీ కౌన్సిల‌ర్లు. కార్యాల‌యం బ‌య‌ట క‌ర్ర‌లు,క‌త్తుల‌తో వైసీపీ శ్రేణులు ప‌హారా కాసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement