Thursday, April 25, 2024

Breaking : విశాఖ‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు..

విశాఖ : ఈ న్యూఇయర్‌ వేడుకలకు భారీగా డ్రగ్స్‌ సప్లై చేసేందుకు స్మగ్లర్లు భారీ స్కెచ్‌ వేశారు. వారి గుట్టురట్టు చేస్తూ ఐదుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 70 గ్రాముల ఎండీఎంఏ మెత్‌ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి ఈ డ్రగ్స్‌ను తీసుకొస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement