Wednesday, March 27, 2024

Breaking : ది కేరళ స్టోరీ డైరెక్టర్..హీరోయిన్ ఆదాశ‌ర్మ‌కి యాక్సిడెంట్

ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుధీప్తో సేన్, హీరోయిన్ ఆదా శర్మ యాక్సిడెంట్ కు గురయ్యారు.ముంబయిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ట‌. కాగా వారు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ లో సాయంత్రం జరిగే హిందూ ఏక్తా యాత్రకు హాజరుకాలేకపోవడం బాధగా ఉందని పేర్కొంటూ ట్వీట్ చేశారు దర్శ‌కుడు సుధీప్తో సేన్.మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement