Thursday, March 28, 2024

Breaking : ఆటో .. బొలేరో ఢీ ..ఐదుగురు మృతి .. ప‌లువురుకి గాయాలు ..

అనంత‌పురంలో జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆటో .. బొలేరో వాహ‌నం ఢీ కొన్నాయి. ఈ సంఘ‌ట‌న‌లో ఐదుగురు మృతి చెందారు. ప‌లువురికి గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గుమ్మ‌గ‌ట్ట మండ‌లం గోన‌బావి ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement