Friday, April 19, 2024

Breaking : ఏపీ ఏజెన్సీలో గుప్పుమంటోన్న గంజాయి..

ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి ర‌వాణా జోరుగా కొన‌సాగుతోంది. విజ‌య‌న‌గ‌రం జిల్లా మీదుగా గంజాయిని స‌రిహ‌ద్దులు దాటిస్తున్నారు అక్ర‌మార్కులు. పోలీసులు దాడులు చేసి ప‌ట్టుకున్న‌ది ప‌ది శాత‌మే. 90శాతం య‌ధేచ్చ‌గా ర‌వాణ కొన‌సాగుతోంది. అయితే త‌నిఖీలు చేప‌ట్టాల్సిన పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement