విశాఖ ఉద్దండపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును వెనుక నుంచి ఢీకొంది మరో కారు. దాంతో కారులో మంటలు చెలరేగాయి. తృటిలో తప్పించుకున్నారు ప్రయాణికులు. డ్రైవర్ అప్రమత్తతతో తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement