Saturday, April 20, 2024

Breaking : కారులో మంట‌లు – తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

విశాఖ ఉద్దండ‌పురంలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ కారును వెనుక నుంచి ఢీకొంది మ‌రో కారు. దాంతో కారులో మంట‌లు చెల‌రేగాయి. తృటిలో త‌ప్పించుకున్నారు ప్ర‌యాణికులు. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌త‌తో తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. విశాఖ నుంచి రాజ‌మండ్రి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement