Tuesday, March 26, 2024

మెడికల్​ సీట్ల పేరుతో బీజేపీ నేత చీటింగ్​.. 48 లక్షల మోసం కేసులో కటకటాల్లోకి!

మెడికల్​ సీట్ల పేరుతో చీటింగ్​ చేస్తున్న బీజేపీ లీడర్​ బుక్కయ్యాడు. పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు దండుకున్న ఈ దగాకోరు నాయకుడిని పోలీసులు లోపలేశారు. సీట్ల పేరుతో 48 లక్షల రూపాయల మోసం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో జనగామ జిల్లాకు చెందిన బీజేపీ నేత కొత్తపల్లి సతీష్​కుమార్​పై కేసు నమోదు చేశారు. గతంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయినట్టు సమాచారం. ఇట్లాంటి మోసాలకు పాల్పడుతున్న బీజేపీ లీడర్​ని అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement