Wednesday, April 24, 2024

క్లైమాక్స్ కు చేరిన బీహార్ రాజకీయాలు

బీహార్ లో రాజకీయాలు క్లైమాక్స్ కు చేరాయి. బీజేపీ కూటమితో జేడీయూ తెగదెంపులు చేసుకోనుంది. అలాగే 16మంది బీజేపీ మంత్రులు రాజీనామా చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు సీఎం నితీష్ కుమార్ గవర్నర్ ను కలవనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement