Thursday, April 25, 2024

BIG BREAKING : మల్కారంలో విషాదం.. ఎర్ర‌గుంట చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి..

హైదరాబాద్‌ శివారులోని జవహర్‌నగర్‌ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మల్కారం ఎర్ర‌గుంట చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. చిన్నారులను కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. మృతులంతా అంబర్‌పేట వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement