Thursday, April 25, 2024

Big Breaking : చెరువులో పడి తండ్రి, కొడుకు మృతి..

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. అక్నూరు గ్రామంలోని చెరువులో పడి తండ్రి, కొడుకు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మృతులు కనకయ్య(50), కుమారుడు అరవింద్‌(13)గా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement