Tuesday, April 16, 2024

Big Breaking : క‌రెంట్ వైర్లే య‌మ‌పాశాలు.. విద్యుత్ వైర్లు తెగిప‌డి ఆరుగురు మృతి..

అనంత‌పురం జిల్లాలో క‌రెంట్ వైర్లే య‌మ‌పాశాలుగా మారాయి. జిల్లాలోని బొమ్మ‌నహ‌ళ్ మండ‌లం ద‌ర్గా హొన్నూరులో పొలంలో ప‌నిచేస్తున్న కూలీల‌పై హైటెన్ష‌న్ వైర్లు తెగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. మ‌రికొంద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే తోటి కూలీలు వారికి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదానికి గ‌ల పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement