Saturday, April 20, 2024

Big Breaking : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం..

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాజ్‌పూర్‌ జిల్లా ధర్మశాల పీఎస్‌ పరిధిలో రెండు లారీలు ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు బెంగాల్‌వాసులుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement