Tuesday, April 16, 2024

109 పరుగులకే భారత్ అలౌట్….

ఇండోర్ – ఆసీస్ తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా 109 ప‌రుగుల‌కే ఆలౌటైంది.. లంచ్ త‌ర్వాత వెంట వెంట‌నే మూడు వికెట్లు కోల్పోయింది.. లంచ్ కి ఏడు వికెట్ల న‌ష్టానికి 84 ప‌రుగులు చేసింది.. ఆ త‌ర్వాత 109 ప‌రుగుల‌కు టీమ్ ఇండియా క‌థ ముగిసింది. భార‌త్ బ్యాటింగ్ లో రోహిత్ 12 , గిల్ 21, కోహ్లీ 22 , పుజారా 1, జ‌డేజా 4, శ్రేయ‌స్ అయ్య‌ర్ 0, అశ్విన్ 3, శ్రీక‌ర్ భ‌ర‌త్ 17, ఉమేష్ యాద‌వ్ 17. సిరాజ్ 0 ప‌రుగులు చేశారు. అసీస్ బౌల‌ర్ల‌లో మ్యాథ్యూకి అయిదు వికెట్లు ల‌భించ‌గా, ల‌యిన్ కి మూడు, మ‌ర్ఫీకి ఒక వికెట్ ద‌క్కాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement