Thursday, April 25, 2024

భద్రాచలం వరద బాధితుల సహాయార్థం రూ. 9 లక్షల విరాళం-మంత్రి పువ్వాడ అజయ్ కు చెక్కు

వరద సహాయక చర్యల కోసం శ్రీ మిత్ర ఫౌండేషన్ వారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు రూ.9 లక్షల విరాళాన్ని అందించారు. హైదరాబాద్ లో మంత్రిని కలిసి చెక్కును అందించారు. ఈ సందర్భంగా శ్రీ మిత్ర ఫౌండేషన్ వారిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అఫ్జల్, సంస్థ ప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement