Saturday, April 20, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల హల్చల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. జిల్లాలోని నరసన్నపేట పట్టణంలో రాత్రి ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకుని అటవీశాఖ అధికారులు… ఎలుగుబంట్ల కోసం జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఓ ఇంటి ఆవరణలో సంచరిస్తూ ఎలుగు బంటి సీసీ కెమెరాకు చిక్కింది. కుక్కలు అరవడంతో సమీపంలోని తోటల్లోకి ఎలుగుబంట్లు వెళ్లిపోయాయి. దీంతో పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement