Friday, April 19, 2024

పునీత్ ని చూసి ఏడ్చేసిన బాలయ్య

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను కడసారి చూసేందుకు సినీ, ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. పునీత్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. ఈ నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహనికి నందమూరి బాలకృష్ణ శ్రధ్ధాంజలి ఘటించారు.  పునీత్ భౌతిక కాయాన్ని చూసి కన్నీటి నివాళులు ఆర్పించారు.

ఇది కూడా చదవండి: తండ్రి సమాధి వద్దే పునీత్ అంత్యక్రియలు

Advertisement

తాజా వార్తలు

Advertisement