Tuesday, April 23, 2024

మహిళలకు బ్యాడ్ న్యూస్….పెరిగిన బంగారం ధరలు

దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 46,100 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.50,300 కి చేరింది.

అలాగే కిలో వెండి ధరలు వద్ద కూడా రూ.1200 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.77,300 పలుకుతుంది.ఇక మాములుగా ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మగువల విషయంలో అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement