Saturday, April 20, 2024

షిరిడి నుండి శ‌బ‌రిమ‌ల‌కు అయ్య‌ప్ప‌ భ‌క్తులు

అయ్య‌ప్ప స్వామి భ‌క్తులైన‌ షిరిడి గ్రామస్తులు శ‌బ‌రిమ‌ల‌కు బ‌య‌ల్దేరారు. వీరు కేశవ అప్ప షిరిడి నుంచి శబరిమలకు వెళ్తున్నారు. ముందుగా ఇద్దరితో మొదలుపెట్టిన అయ్య‌ప్ప భ‌క్తులు ఈ రోజున 11 మంది అయ్యారు. ఈ భ‌క్తులు షిరిడీ నుండి శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లి అయ్య‌ప్ప‌స్వామిని ద‌ర్శించుకోని పూజ‌లు చేయ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement