Thursday, April 25, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

డిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న రెండో టెస్టు ఆసీస్ . టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 132 పరుగులతో ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా అదే ఫలితాన్ని ఢిల్లీలోనూ రిపీట్‌ చేయాలని చూస్తోంది.. దీంతో సూర్య స్థానంలో శ్రేయాస్ కు చోటు కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement