Sunday, March 24, 2024

Big Breaking | నాలుగో వికెట్​ కోల్పోయిన ఆసిస్​.. 148/4

భారత్​, ఆసిస్​ మహిళా జట్ల మధ్య ఇవ్వాల జరుగుతున్న ఫస్ట్​ సెమీస్​లో ఆసిస్​ మూడో వికెట్​ కోల్పోయింది. దీప్తి బౌలింగ్​లో గార్డనర్​ (31) పరుగులు చేసి క్లీన్​ బౌల్డ్​ అయ్యింది.  ఇదే ఓవర్​లో మరో వికెట్​ కోల్పోయి ఆసిస్​ 148పరుగులు చేసింది. 17 ఓవర్​ కొనసాగుతుండగా.. ఆసిస్​ పటిష్టమైన స్కోరు దిశగా పయనిస్తోంది. అయితే.. బారత్​ జట్టులో కొన్ని ఫీల్డింగ్​ వైఫల్యాలు, క్యాచ్​ మిస్​లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement