Saturday, April 20, 2024

ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల

విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. పీహెచ్‌డీ ప్రవేశాలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్) పరీక్ష నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించారు.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులు రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ www.apset.net.in ను సందర్శించాలని సూచించారు.

ఈ వార్త కూడా చదవండి: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. తొలిసారిగా ఆస్ట్రేలియాపై సిరీస్ కైవసం

Advertisement

తాజా వార్తలు

Advertisement