Friday, April 26, 2024

Telangana | ముగ్గురు అధికారులకు అంట్రిక్ సురక్ష సేవా పథకాలు

తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ ఆంట్రిక్ సురక్ష సేవా పథకాలకు ఎంపిక చేసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విశేష సేవలు అందించినందుకు గాను కేంద్ర హోంశాఖ అవార్డులు అందజేయనుంది. జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి భాస్కరన్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఓఎస్డిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఎల్. సుబ్బారాయుడు, భద్రాచలంలో ఎస్సైగా పనిచేసిన పి. శ్రీనివాసులను సురక్ష సేవా పథకాలకు కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement