Friday, April 19, 2024

Breaking: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడి బలి

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులో ఈ విషాద ఘటన జరిగింది. లోన్ యాప్ వేధింపులతో లంకా మణికంఠ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement