Friday, April 26, 2024

ఇండియ‌న్ మార్కెట్ లో సిట్రొన్ నుంచి మ‌రో కొత్త మాడ‌ల్.. త్వ‌ర‌లో లాంచ్

భారత్​లో కార్ల వినియోగం పెరిగింది. దీంతో వివిధ దేశాలకు చెందిన కంపెనీలు కార్ల తయారీ పరిశ్రమలను విస్తరిస్తూ.. కొత్త కొత్త వేహికల్స్​ని లాంచ్​ చేస్తున్నాయి. దీంతో అన్ని దేశాలకు సంబంధించిన కార్లు ప్రస్తుతం భారత్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

కాగా, ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ కూడా భారత మార్కెట్లో తమ కారును విడుదల చేయబోతోంది. ఈ కారు సి 3 ఎక్స్ క్రసోవర్ పేరుతో ప్రస్తుతం మార్కెట్లో లభించనుంది. ఇప్పటికే ఈ కంపెనీ మార్కెట్ లో మూడు కార్లను రిలీజ్ చేసింది. ఈ విడుదల చేసిన కార్లు మార్కెట్లో మంచి గుర్తింపు రావడంతో ఎలక్ట్రానిక్ కార్లను కూడా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement