Friday, April 26, 2024

అమరావతిలో ఉద్రిక్తత

అమరావతి (ప్రభ న్యూస్) : మండల కేంద్రమైన అమరావతిలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకులు అభివృద్ధి పై చర్చ కార్యక్రమం మండల కేంద్రమైన అమరావతిలో ఉద్రిక్తత వాతావరణం సృష్టించారు. గత నాలుగు రోజులుగా వైసిపి, టిడిపి టిడిపి నాయకులు ఫేస్ బుక్ లో ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవటం ఆదివారం చర్చ వేదిక ఇరువురు సవాల్ విసురుతున్నారు. మండల పరిధిలోని లేమల్లె వారి వద్ద చర్చకు పయనమైన వైసిపి, టిడిపి నాయకులను అమరావతి పోలీసులు అడ్డుకొని వైసిపి నాయకులు ఇంటికి పంపించి, టిడిపి నాయకులను పోలీస్ స్టేష‌న్ కి తరలించారు. పోలీసును స్వల్ప లాఠీచార్జి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement