Friday, April 19, 2024

సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సీఎం కేసీఆర్ తో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించనట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై కేసీఆర్, అఖిలేష్ యాదవ్ చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement