Tuesday, March 26, 2024

Big Breaking | దూకుడుమీదున్న ఆసిస్​.. టీ20 వరల్డ్​ కప్​ సెమీస్​లో భారత్​ టార్గెట్​ ఎంతంటే?

భారత్​, ఆసిస్​ మహిళా జట్ల మధ్య ఇవ్వాల (గురువారం) జరుగుతున్న ఫస్ట్​ సెమీస్​లో ఆసిస్ దూకుడుమీదుంది. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ మహిళల జట్టు జోష్​ పెంచింది. అయితే.. భారత మహిళల జట్టు కూడా ఏమీ తీసిపోకుండా ఆడింది. కీలకమైన వికెట్లు తీసి ఆసిస్​ను కట్టడి చేసింది. ఇక.. ఫస్ట్​ సెమీస్​లో ఆసిస్​ 4వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కాగా, భారత మహిళల జట్టు టార్గెట్​ 173 పరుగులుగా ఉంది.

ఇందులో.. ఆసిస్​ జట్టుకు చెందిన హేలీ (25), మూనీ (54), గార్డినర్​ (31), హార్రీస్​ (7) పరుగులు చేయగా.. మెగ్​ లాన్నింగ్​ 49, ఎల్సీపెర్రీ 2 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement