Wednesday, April 17, 2024

బోయిన్‌ప‌ల్లిలో యాక్సిడెంట్‌.. బ‌స్సు ఢీకొట్ట‌డంతో ఇద్ద‌రు వృద్ధులు మృతి

హైద‌రాబాద్ బోయిన్‌ప‌ల్లిలో ఇవ్వాల సాయంత్రం యాక్సిడెంట్ జ‌రిగింది. ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదంలో ఇద్ద‌రు చ‌నిపోయారు. వృద్ధ దంప‌తులు రోడ్డు దాటుతుండగా బ‌స్సు ఢీకొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement