Thursday, April 25, 2024

Guntur: రాజేంద్రనగర్ లో ఏసీబీ దాడులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా రాజేంద్రనగర్ లో ACB అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సర్వేయర్ వెంకటేశ్వరరావు ఇంట్లో ACB అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో తొమ్మిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement