Friday, April 19, 2024

Suicide : తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య

జీడిమెట్ల : చిన్న వ‌య‌స్సులోనే ప్రేమించుకోవ‌డం.. దానికి త‌మ త‌ల్లిదండ్రులు ఒప్పుకోక‌పోవ‌డంతో క్ష‌ణికావేశంలో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా యాదాద్రి జిల్లా, భూదాన్‌పోచంపల్లి గ్రామానికి చెందిన పెంద్ర రాములు కుత్బుల్లాపూర్ లో నివసిస్తున్నాడు. కూతురు హరిత(16) ఇటీవల ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విష‌యం ఇంట్లో తెలిసింది. దీంతో త‌ల్లిదండ్రులు నిరాక‌రించ‌డంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లోనే చున్నీతో ఉరేసుకుంది. రాములు ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement